శ్రీశైల మల్లన్నసేవలో ఏపీ మంత్రి
శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానంతరం సోమవారం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ శ్రీశైలం చేరుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఆహ్వానం పలికారు....