భూకుంభకోణంలో బాలినేని, ఆయన కుమారుడు, వియ్యంకుడు
ఒంగోలు భారీ భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్న ఉహేక్షించేది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసలరెడ్డి అన్నారు. అయితే ఈ భూకుంభకోణం విచారణను బాలినేని శ్రీనివాసులరెడ్డితోనే ప్రారంభించాలని సిట్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ...