32.2 C
Hyderabad
April 20, 2024 19: 45 PM

Tag : Minister Botsa Sayanarayana

Slider ముఖ్యంశాలు

82 లక్షల మంది విద్యార్థులకు “అమ్మబడి”

Satyam NEWS
82 లక్షల మంది విద్యార్థులకు “అమ్మబడి” రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈనెల 28న కురుపాంలో జరిగే...
Slider ముఖ్యంశాలు

ఆణిముత్యాలకు 46 లక్షల 28వేల నగదు బహుమతులు…!

Satyam NEWS
విద్యనే రాష్ట్రానికి పెట్టుబడిగా భావిస్తున్నామని, అందుకోసమే సీఎం జగన్ విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తూ,  ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలలో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం కోసం అనేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యా...
Slider ముఖ్యంశాలు

మణిపూర్ లో ఉన్న రాష్ట్ర  విద్యార్థులనందరినీ రప్పిస్తాం

Satyam NEWS
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు నేపథ్యంలో, అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రాష్ట్రానికి చెందిన  విద్యార్థులను గుర్తించి, వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు...
Slider ముఖ్యంశాలు

అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS
భార‌త‌ర‌త్న డా.బి.ఆర్‌.అంబేడ్క‌ర్ ఆశయాల మేర‌కు స‌మస‌మాజ స్థాప‌నే ధ్యేయంగా మ‌న సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఆ మ‌హ‌నీయుని ఆశ‌య సిద్దికోసం...
Slider విజయనగరం

ఉత్త‌రాంధ్రను అభివృద్ది చేసింది మేమే…!

Satyam NEWS
ఉత్త‌రాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసింది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు నాయుడు త‌న ఐదేళ్ల ప‌దవీకాలంలో ఉత్త‌రాంధ్ర కోసం ఏమి చేశారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు....
Slider ముఖ్యంశాలు

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స

Satyam NEWS
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం లో భద్రాచలం లో…ఏపీలో రామతీర్ధంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ మేరకు విజయనగరం జిల్లాలో రామతీర్ధం లో  కల్యాణ మండపంలో...
Slider ముఖ్యంశాలు

టెన్త్ పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చూడాలి

Satyam NEWS
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అవాంతరాలు జరగకుండా  ప్రశాంతంగా  నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై...
Slider విజయనగరం

అర్హ‌త క‌లిగిన వారికి సంక్షేమ ప‌థ‌కాలు ఆపే ప్ర‌సక్తే లేదు

Satyam NEWS
కొటారుబిల్లిలోరాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ పేద వ‌ర్గాల అభ్యున్న‌తే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న‌ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు అర్హ‌తే ప్రామాణిక‌మ‌ని ఇందులో ఎలాంటి సందేహాల‌కు తావులేద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
Slider ముఖ్యంశాలు

కొత్త ఏడాది ప్రారంభంలో మంత్రి బొత్స కొత్త సందేశం…!

Satyam NEWS
రానున్న మూడు నెలలోనే విశాఖ రాజధాని, భోగాపురం ఏర్ పోర్ట్.. గిరిజన యూనివర్సిటీ పనులు ఈ మూడు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు....
Slider విజయనగరం

మంత్రి బొత్స నివాసంలో కొత్త ఏడాది వేడుకలు..!

Satyam NEWS
న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ఎస్పీ దీపికా  కలెక్టర్ సూర్య కుమారీలు….! రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్వగృహంలో ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు  ఘ‌నంగా జ‌రిగాయి. కేక్ కట్ చేసి, నూతన...