రాజకీయ క్రీడ తప్ప మరో ధ్యాస లేని సీఎం కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ద్రోహులు అయిన సిపిఎం పార్టీతో దోస్తానా చేస్తుండటం శోచనీయమని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా...
సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఉచిత చికిత్సలు అందుబాటులో ఉండాలనే సంకల్పం తో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇక్కడ సామాన్య ప్రజలకు ఎంతో మేలు...