టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బయానాలు ఇచ్చి కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన...