కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు: కిషన్ రెడ్డి
కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ఇక్కడ ఒడిస్తే రజాకార్ల పాలన అంతం అవుతుందన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన బీజేపీ...