39.2 C
Hyderabad
April 25, 2024 15: 36 PM

Tag : Minister G Kishan Reddy

Slider ప్రత్యేకం

కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు: కిషన్ రెడ్డి

Satyam NEWS
కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ఇక్కడ ఒడిస్తే రజాకార్ల పాలన అంతం అవుతుందన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన బీజేపీ...
Slider సంపాదకీయం

తెలంగాణలో బీజేపీ అసలు ప్లాన్ ఏమిటి?

Satyam NEWS
తెలంగాణ లో బీజేపీ ఆడుతున్న గేమ్ ఎవరికి అర్ధం కావడం లేదు. తెలంగాణలో బీజేపీ సొంతంగా గెలువాలనుకుంటున్నదా? లేక కేసీఆర్ కు సాయం చేయాలనుకుంటున్నదా అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ లో బీజేపీ...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి

Satyam NEWS
దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ...
Slider ప్రత్యేకం

27న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన

Satyam NEWS
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని...
Slider ముఖ్యంశాలు

గద్దర్ మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాప సందేశం

Satyam NEWS
ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు శ్రీ గద్దర్  (గుమ్మడి విఠల్ రావ్) కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర మంత్రి జి. కిషన్...
Slider ముఖ్యంశాలు

29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన

Satyam NEWS
తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో 29న అమిత్ షా భేటీ అవుతారని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమ నిర్వహణపై పార్టీ...
Slider హైదరాబాద్

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషర్ రెడ్డి అరెస్ట్..!

Satyam NEWS
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకట్ట..! తెలంగాణ రాష్ట్రం లో మరో సారి కెసిఆర్ సర్కార్.. రజాకార్ల ను తలపించే విధంగా వ్యవహరించింది. హైదరాబాద్ లో బాటా సింగారం వద్ద...
Slider కృష్ణ

సోము వీర్రాజు భూదందా పై దళిత సంఘాల ఆగ్రహం

Satyam NEWS
మంగళగిరి NRI కాలేజీని పక్కన ఉన్న 80 కోట్ల రూపాయల విలువగల దళితుని భూమిని దొంగచాటుగా అన్యాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్రమించుకున్నారని సమతా సైనిక్ దళ్ ఆరోపించింది. సోము వీర్రాజు...
Slider ముఖ్యంశాలు

రాజకీయాల కోసం అసెంబ్లీని వాడుకున్న కేసీఆర్

Satyam NEWS
కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్‌...
Slider పశ్చిమగోదావరి

జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో...