విజయశాంతి మళ్లీ బిజెపిలో చేరారు. నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విజయశాంతి నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో కాషాయ...
దుబ్బాక ఎన్నికల్లో దారుణమైన పరాభవం పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి దిద్దుబాట్లను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎన్నికల చేదు గుర్తులను మర్చిపోకముందే భయంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ప్రాపర్టీ టాక్స్...
కరోనా నేపథ్యంలో ప్రతిపాదన దశలో నిలిచిపోయిన అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం...
ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో బాటు హైదరాబాద్ మహా నగరం డేంజర్ జోన్ లో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం...
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి 22 టన్నుల కూరగాయలు హైదరాబాద్ కు తెప్పించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉచితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో పంపిణీ చేశారు. మొత్తం 10 రకాల...
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రాజకీయాలలోకి వస్తారా? ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారో రారో తెలియదు కానీ రాజకీయ కార్యక్రమంలో మాత్రం ఆమె నేడు పాల్గొన్నారు....
జమ్మూ కాశ్మీర్ లడ్డక్ ప్రాంతాలలో హింసాయుత సంఘటలను పూర్తిగా తగ్గిపోయాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్సభకు తెలిపారు. జమ్ము కాశ్మీర్లో శాంతి భద్రతలు కాపాడడం కోసం వేర్పాటువాదులు,...