28.2 C
Hyderabad
April 20, 2024 13: 19 PM

Tag : Minister G.Kishan Reddy

Slider ముఖ్యంశాలు

Back to pavilion: మళ్లీ బీజేపీలో చేరిన విజయశాంతి

Satyam NEWS
విజయశాంతి మళ్లీ బిజెపిలో చేరారు. నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విజయశాంతి నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ...
Slider ముఖ్యంశాలు

Analysis: దుబ్బాక భంగపాటుతో దిద్దు ‘పాట్లు’

Satyam NEWS
దుబ్బాక ఎన్నికల్లో దారుణమైన పరాభవం పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి దిద్దుబాట్లను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎన్నికల చేదు గుర్తులను మర్చిపోకముందే భయంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ప్రాపర్టీ టాక్స్...
Slider ఆదిలాబాద్

ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్ నిర్మాణ పనులపై దృష్టి సారించండి

Satyam NEWS
కరోనా నేపథ్యంలో  ప్రతిపాదన దశలో నిలిచిపోయిన అదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం...
Slider ముఖ్యంశాలు

కరోనా డేంజర్ జోన్ లో హైదరాబాద్

Satyam NEWS
ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో బాటు హైదరాబాద్ మహా నగరం డేంజర్ జోన్ లో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం...
Slider హైదరాబాద్

అటు రైతుకు ఇటు పేదవాడికి సాయం చేసిన కిషన్ రెడ్డి

Satyam NEWS
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి 22 టన్నుల కూరగాయలు హైదరాబాద్ కు తెప్పించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉచితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో పంపిణీ చేశారు. మొత్తం 10 రకాల...
Slider ప్రత్యేకం

రాజకీయాలలోకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి?

Satyam NEWS
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రాజకీయాలలోకి వస్తారా? ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారో రారో తెలియదు కానీ రాజకీయ కార్యక్రమంలో మాత్రం ఆమె నేడు పాల్గొన్నారు....
Slider జాతీయం

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: మంచు కొండల్లో తగ్గిన హింస

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లడ్డక్ ప్రాంతాలలో హింసాయుత సంఘటలను పూర్తిగా తగ్గిపోయాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్‌సభకు తెలిపారు. జమ్ము కాశ్మీర్‌లో శాంతి భద్రతలు కాపాడడం కోసం వేర్పాటువాదులు,...