36.2 C
Hyderabad
April 24, 2024 20: 32 PM

Tag : Minister Koppula Eswar

Slider హైదరాబాద్

హైదరాబాద్ లో క్రైస్త‌వ భ‌వ‌నం కోసం రెండు ఎక‌రాల స్థ‌లo

Murali Krishna
రాష్ట్రంలోని క్రైస్త‌వుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. హైదరాబాద్ నగరం లోని   ఉప్ప‌ల్‌లో క్రైస్త‌వ భ‌వ‌నం కోసం రెండు ఎక‌రాల స్థ‌లాన్ని సిద్ధం చేసిన‌ట్లు ఎస్సీ సంక్షేమ‌ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌క‌టించారు....
Slider ప్రత్యేకం

దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం విగ్రహం

Satyam NEWS
హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు భారత రాజ్యాంగ...
Slider కరీంనగర్

దేశ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలకశక్తి గా బీఆర్ఎస్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ TRS పార్టీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల తో మాట్లాడుతూ...
Slider కరీంనగర్

తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అందులో...
Slider కరీంనగర్

కోరుట్ల పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన

Satyam NEWS
కోరుట్ల పట్టణంలో  ఆదివారం నాడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్  పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ – నాన్ వెజ్ మార్కెట్...
Slider హైదరాబాద్

‘మానవతా పరిమళం’ కు అనూహ్య  స్పందన

Satyam NEWS
‘‘ఏ లక్ష్యం కోసం నేను ‘మానవతా పరిమళం’ చిత్రాన్ని నిర్మించానో, ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో, సంచలన విజయంతో ఆ లక్ష్యం నెరవేరింది’ అని సీనియర్‌ జర్నలిస్ట్‌, జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత...
Slider కరీంనగర్

ధర్మపురిలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం

Satyam NEWS
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ప్రఖ్యాత క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని...
Slider ప్రత్యేకం

నో కరోనా: ఈ సారి మొహర్రం ఊరేగింపులు యథాతధంగా

Satyam NEWS
ఈ సంవత్సరం సంప్రదాయం ప్రకారం మొహర్రం జరుగుతుందని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రకటించారు. గత సంవత్సరం కరోనా కారణంగా మొహర్రం వేడుకలకు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. మొహర్రం ఏర్పాట్ల పై...
Slider ప్రత్యేకం

మేకవన్నె పులి లాంటి వ్యక్తి ఈటల రాజేందర్

Satyam NEWS
ఈటెల రాజేందర్ మేకవన్నె పులి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటెల రాజేందర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్లానింగ్ బోర్డు వైస్...
Slider కరీంనగర్

24 నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
ఈనెల 24వ తేదీన ప్రారంభమయ్యే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం...