ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ?
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు వైసీపీ మంత్రుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో నలుగురికి ఉద్వాసన పలుకుతారని కూడా చర్చించుకుంటున్నారు....