ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుండి మరోసారి బిఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను స్థానిక విడివో కాల నీ లోని క్యాంపు కార్యాలయం లో బ్రాహ్మణ సంఘం...
ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.ఖమ్మం నగరం 18వ డివిజన్ శ్రీరాం నగర్ రోడ్...
భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రమాదేవి అధ్వర్యంలో అర్చకులు, ఆలయ అధికారులు మంత్రి పువ్వాడ ను ఆలయ...
గోదావరి వరదల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. గోదావరి...
ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.జగదీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు....
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రాష్ట్రములోని అన్ని ప్రధాన శివాలయాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. మంగళవారం శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి అజయ్...
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చిమ్మాపూడి గ్రామంలో రూ.1.51 కోట్లతో నిర్మించనున్న30-డబూల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె...
తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు వేయాలని అందుకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, చిమ్మపుడి...
అభివృద్ధి పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నేడు ఆయన రూ 15 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఇల్లందు BT రోడ్ పనులను తనిఖీ...