దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా
నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా అధికారులు ఆలయ...