మల్లన్న కొలువులో జ్యోతిర్ముడి సమర్పించిన మంత్రి
శ్రీశైల మల్లన్న సేవలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం. శంకర్ నారాయణ ఆదివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని జ్యోతిర్ముముడి సమర్పించారు. మంత్రి శివదీక్ష స్వీకరించారు.మంత్రికి...