28.7 C
Hyderabad
April 20, 2024 07: 37 AM

Tag : Minister Vellampally Srinivas

Slider ఆధ్యాత్మికం

పైడిత‌ల్లి అమ్మ‌వారికి ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించిన దేవాదాయ‌శాఖ మంత్రి

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించారు.. దేవ‌దాయ‌, ధ‌ర్మాదాయ‌ శాఖ‌ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్. పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం సంద‌ర్బంగా స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌ వీర‌భ‌ద్ర‌స్వామితో పాటు...
Slider కృష్ణ

దేవాదాయ మంత్రిని, దుర్గగుడి ఈవోను తొలగించాలి

Satyam NEWS
రాష్ట్రంలో ఆలయాలను దోచుకుంటున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. దుర్గగుడిలో జరుగుతున్న అక్రమాలకు చిరు ఉద్యోగులను బలిచేయడం సరికాదని అన్నారు....
Slider విజయనగరం

రూ.2 కోట్ల ‌ రోడ్డు ప‌నులు, పార్క్ ల‌ను ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS
రాష్ట్ర మున్పిప‌ల్, ప‌ట్టాభివృద్ది శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి  శ్రీనివాస్ లు…హాడావుడిగా విజ‌య‌న‌గరం జిల్లా కు వ‌చ్చి విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో దాదాపు 2  కోట్ల...
Slider ముఖ్యంశాలు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై త్వరలో వేటు?

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అదనపు తలనొప్పులు తెచ్చిపెడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖలో భారీ మార్పులు జరగబోతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తున్నది. ముందుగా ఆ శాఖను సరిగా నిర్వహించలేక...
Slider ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో ర‌థాల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు

Satyam NEWS
రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల్లో ర‌థాల ప‌రిర‌క్ష‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని దేవదాయ‌శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.  క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలోని అమ్మ‌వారి వెండి ర‌థాన్ని  దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జ‌న‌రావుతో క‌లిసి మంత్రి బుధ‌వారం...
Slider ఆంధ్రప్రదేశ్

బిజెపి జనసేన నేతలపై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి

Satyam NEWS
తిరుపతికి చెందిన బిజెపి నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మేందుకు అప్పటిలో తీర్మానం చేసిన వ్యక్తి అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అలాంటి వ్యక్తి...
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు చేసినవి దిక్కుమాలిన నవనిర్మాణ దీక్షలు

Satyam NEWS
పొట్టి శ్రీరాములు త్యాగం ప్రజలలో గుర్తుండి పోయేలా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం ను అధికారికంగా నిర్వహించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్...