పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి
విజయనగరం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు.. దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో పాటు...