ఆంధప్రదేశ్ ను ఏవియేషన్ హాబ్ గా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి...
కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ – 2047 కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో.. “స్వర్ణ ఆంధ్ర @ 2047 ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు పెంచడంతో పాటు,...