36.2 C
Hyderabad
April 24, 2024 20: 59 PM

Tag : Mission Bhageeratha

Slider హైదరాబాద్

ట్యాంక్ బండ్ పై భగీరథుడి విగ్రహం

Satyam NEWS
సగరకుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నేడు శంకుస్థాపన చేశారు. రాజేంద్రనగర్ లోని కోకపేటలో 2 ఎకరాల భూమిలో రూ. 2 కోట్ల...
Slider మెదక్

పొలం వాకిట్లోకి సాగునీళ్లు…. ఇంటి పోయికాడికే తాగునీళ్లు

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మీ ఇంటి పోయికాడికే మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే...
Slider నిజామాబాద్

వాటర్ ఫాల్ ను తలదన్నే భగీరథ లీకేజీ

Satyam NEWS
ఈ ఫోటో చూస్తే ఆహా ఇలాంటి దృశ్యం ఎక్కడా కనిపించదని ఫోటో తీసుకోవాలని కుతూహలంగా అనిపిస్తుంది కదా.. రోడ్డు వెంట వెళ్లే వారిని ఆకర్షిస్తూ కనువిందు చేసే వాటర్ ఫాల్ ను తలపిస్తుంది కదూ.....
Slider మహబూబ్ నగర్

భగీరథ కార్మికుల అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS
మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పైన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్ లో మిషన్ భగీరథ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల ...
Slider నిజామాబాద్

నీటి పరీక్షల అనంతరమే మిషన్ భగీరథ కు కేంద్రం నిధులు

Satyam NEWS
మిషన్ భగీరథ నీటి నాణ్యత పరీక్షించిన తర్వాతే జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయని బృందసభ్యుడు రవీందర్ తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధ నీరు సక్రమంగా సరఫరా...
Slider మహబూబ్ నగర్

ప్రతిరోజు పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలి

Satyam NEWS
ప్రతి ఇంటికి ప్రతిరోజు  మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన...
Slider ప్రత్యేకం

మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS
మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్  అండ్ వర్కర్ యూనియన్స్ రాష్ట్ర కార్యదర్శి  వంగూర్ రాములు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ...
Slider మహబూబ్ నగర్

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS
వనపర్తి  జిల్లాలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో మిషన్ భగీరథ పనుల...
Slider వరంగల్

జనగామ జిల్లాలో ప్రతి ఇంటికి భగీరథ నీరు

Satyam NEWS
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చెయ్యాలని జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం మిషన్ భగీరథ...
Slider ముఖ్యంశాలు

ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి నెరవేరిన కల

Satyam NEWS
నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు అంశాల స్వామికి సొంత ఇల్లు చేకూరనుంది. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (హెయిర్ కటింగ్ సెలూన్)...