తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వైతాళికులను ఘనంగా స్మరించుకుంటుంది, అందులో భాగంగా నేడు రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర బీసీ...
మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామాన గంగమ్మ తల్లిని ప్రసాదించినట్లు నిరక్షరాస్యతను పారదోలేందుకు గ్రామ గ్రామాల్లో విద్యా జ్యోతిని వెలిగించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ...