పార్టీ పటిష్టతే లక్ష్యంగా కన్వీనర్లు, గృహసారథుల నియామకం
రానున్న ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసారథులని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...