అట్టడుగు వర్గాల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం
ప్రభుత్వం అట్టడుగు వర్గాల శ్రమను దోచుకుంటుందని ఆంజనేయులు ఆరోపించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం సిఐటియు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 13వ రోజు సందర్భంగా నియోజకవర్గంలోని...