గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మునిసిపాలిటీకి రెండో వైస్ చైర్మన్ గా ఎన్నికైన నసీమా జలాలుద్దీన్ నేడు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కలిశారు. తనను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే...
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం డివిజన్, జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసిన పనిలేదని గుంటూరు జిల్లా దాచేపల్లి తహాశీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ అన్నారు. గురువారం మండలంలోని రామాపురం సచివాలయంలో జరిగిన గ్రామ సభలో తహసిల్దార్...