జగన్ కు కట్టుబానిసల్లా ఊడిగం చేస్తున్న వైసీపీ నేతలు
రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే వైసిపి నాయకులు జగన్ కు కట్టుబానిసలుగా ఊడిగం చేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసన సభ్యులు డా. నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిని, 30 వేల ఎకరాల...