32.2 C
Hyderabad
April 20, 2024 21: 52 PM

Tag : MLA Rajasingh

Slider హైదరాబాద్

41 కుల సంఘాలకు 87.3 ఎకరాలు 95 వేల కోట్లు

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో మూడు సంఘాలుగా ఉన్న లోదా సామాజిక వర్గం ‘లోద్ క్షత్రియ సర్దార్ పంచాయత్’...
Slider హైదరాబాద్

భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన శోభాయాత్ర

Satyam NEWS
ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ ప్రత్యేక పూజలు అనంతరం రాణి అవంతి భాయ్ భవనం నుండి శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ విశాల్ శోభయాత్రను ఘనంగా ప్రారంభించారు. పెద్ద...
Slider ప్రత్యేకం

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్

Satyam NEWS
బ్లాక్ మెయిలర్ గా పేరున్న రేవంత్ రెడ్డికి బీజేపీపై, దేవుడిలాంటి నరేంద్రమోడీపై ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు….తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్. తెలంగాణ ఏర్పడిందే బీజేపీ మద్దతుతో అనే విషయాన్ని రేవంత్...
Slider నల్గొండ

ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్

Satyam NEWS
గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ వర్గాలయిన షెడ్యూల్ కులాలు, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు...
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇంకో రాజాసింగ్ కావాలి

Satyam NEWS
కుల రాజకీయాల కోసం మతానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ బిజెపికి రాజాసింగ్ లాంటి నాయకుడు అవసరమని కింది స్థాయి బిజెపి నాయకులు కోరుకుంటున్నారు. దేవాలయాలపై, దేవుడి విగ్రహాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్...
Slider ప్రత్యేకం

శ్రీశైలం గోశాల బాధ్యతల నుంచి రజాక్ భార్యకు ఉద్వాసన

Satyam NEWS
శ్రీశైలం దేవస్థానంలో ముస్లిం మతస్థుల పెత్తనం పై హైదరాబాద్ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పోరాటం ఫలించింది. శ్రీశైలం దేవస్థానం నిర్వహించే గోశాల నిర్వహణ బాధ్యతల నుంచి అక్కడ పెత్తనం చెలాయిస్తున్న రజాక్ భార్యను...
Slider ప్రత్యేకం

Rajasingh Vs Razaq: ఆంధ్రా బిజెపి సైలెంట్: ఎందుకో…..?

Satyam NEWS
పవిత్ర పుణ్య క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన క్షేత్రం అయిన శ్రీశైలంలో ముస్లింలు పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది? దేవాలయాలు కూల్చివేతలపైనా, విగ్రహాలు ధ్వంసంపైనా, రథాలు కాలబెట్టడం పైనా...
Slider హైదరాబాద్

గీతోపదేశం క్యాలెండర్ లో మోడీ అమిత్ షా

Satyam NEWS
మహాభారత యుద్ధంలో కీలక ఘటమైన గీతోపదేశం సన్నివేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లను ముద్రించి రూపొందించిన క్యాలెండర్ ను నేడు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవిష్కరించారు....