ఇది సునామీ కంటే తక్కువ కాదు: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లాలోని మేడారం, కొండాయిగూడెం ఏరియాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్య టించారు. జంపన్నవాగు ఉధృతితో అత్యంత ప్రభావితమైన, వరద చుట్టుముట్టిన ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి కూలిపోయిన వంతెనను దాటినట్లు సీతక్క తెలిపారు....