నూతన సంవత్సర సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కుల,మత రాజకీయాలకు అతీతంగా...
1 నుండి 8వ, తరగతుల ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నాలు మానుకోవాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్...
రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పిసిసి జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా వినతిపత్రం అందజేశారు....