కడప పట్టణంలో తల్లీ బిడ్డ ఆత్మహత్య…
కడప పట్టణంలోని శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీ, బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక...