మదర్ థెరీసా 111వ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ ముంజా మార్కెట్, రెజిమెంటల్ బజార్ లో ఘనంగా నిర్వహించారు. ముంజా మార్కెట్ టిడిపి డివిజన్ అధ్యక్షులు గౌరిశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మదర్...
కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామానికి చెందిన డి.జి.ఎం.ఎన్. సాయి కుమార్ కి ఆచర్విత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మథర్ తెరిస్సా రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం లభించింది. నెల్లూరులో జరిగిన ఓ...