35.2 C
Hyderabad
April 24, 2024 12: 54 PM

Tag : MP Raghuramakrishnam Raju

Slider చిత్తూరు

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

Satyam NEWS
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐ పి సి 124B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా...
Slider ప్రత్యేకం

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

Satyam NEWS
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐ పి సి 124B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా...
Slider ప్రత్యేకం

వైసీపీ ఎంపి రఘు రామకృష్ణ రాజు హత్యకు కుట్ర ?

Satyam NEWS
జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి  ముప్పు ఉందని  వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి  ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార...
Slider ముఖ్యంశాలు

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ఎంపీ రఘురామ లేఖ

Satyam NEWS
విశాఖలోని చారిత్రక ప్రాంతాల్లో నిర్మాణాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కాపులుప్పాడను చారిత్రక ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు....
Slider విశాఖపట్నం

ఎంపి రఘురామకృష్ణంరాజుకు మంత్రి హెచ్చరిక

Satyam NEWS
విశాఖపట్నానికి చెందిన నలందా కిషోర్ ను సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కర్నూలు తీసుకువెళ్ళడం తో మరణించారని చంద్ర బాబు నాయుడు, లోకేష్, రఘురామకృష్ణంరాజు లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్...
Slider ప్రత్యేకం

Game Start: ఇక ఈ మంత్రికి రాబోయేది కష్టకాలమే

Satyam NEWS
షెడ్యూల్డ్ ఏరియాలలో గిరిజనుల భూములను ఆక్రమించిన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తే వార్త ఇది. చాలా కాలంగా అమాయకులైన గిరిజనులను మోసం చేస్తూ వారి భూములను అనుభవిస్తున్న వారి గుట్టు రట్టు చేసేందుకు...
Slider ముఖ్యంశాలు

నలంద కిషోర్ మరణం పోలీసులు చేసిన హత్య

Satyam NEWS
కరోనా అత్యంత తీవ్రంగా ఉన్న రోజుల్లో విశాఖ పట్నానికి చెందిన నలంద కిషోర్ ను పోలీసులు కేసులు పెట్టి కర్నూలు తీసుకెళ్లారని అందువల్లే అతను మరణించాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ తో రఘురాముడి భేటీ

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై కొద్ది కాలంగా బహిరంగంగా విమర్శిస్తున్న...