తిరుపతి లోక్సభలో తెదేపాకే ప్రజలు పట్టం కట్టనున్నారు
ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారని, అభివృద్ధి కోరుకునే ప్రజలు తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తిరుపతి లోక్సభ తెదేపా అభ్యర్థి, డాక్టర్ పనబాక లక్ష్మీ అన్నారు. ఈ సందర్భంగా...