ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే కాపు కుల నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముసుగు తీసేసి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నాయకుడు మిధున్ రెడ్డితో కీలక చర్చలు...
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి ఉద్యమాలు చేసే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధేయపడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నేడు ఒక లేఖ రాశారు. బలిజ, తెలగ, ఒంటరి కులాల...
కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు....
ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ విధంగా వారు దాడుల చేయవలసిన అవసరం...
సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారములు అంటూ సీనియర్ నాయకుడు, కాపు కులస్తుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న కీలకవ్యక్తి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ రాజకీయ మలుపులు తిరిగే అవకాశం...