ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ను ప్రకటించింది. ఈ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్...
సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్లో జరుగుతున్నాయి. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన చాలా...
మరణించిన రాజకీయ మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో సంచలనాలకు కొదవే లేదు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా సృష్టించిన సంచలనం కూడా అంతా ఇంతా కాదు....
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఈ ఉదయం 8.16 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు 82 ఏళ్లు. ములాయం సింగ్ గురుగ్రామ్లోని...
యూపీ మాజీ సీఎం, ఎస్పీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడటం లేదు. నాలుగో రోజు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. బుధవారం గురుగ్రామ్లోని మేదాంత...
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం అకస్మాత్తుగా క్షీణించింది. చాలా రోజులుగా అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యాన్ని వైద్యులు...