మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి,కనీస వేతనం రూ.26000/- లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏ.ఐ.టి.యు.సి.అనుబంధం) డిమాండ్ చేసింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం...