వైఎస్ వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి కేసులో మరో కీలక మలుపు ఇది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి...
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. అనుమానంతో ఒక భర్త తన భార్యను చంపేశాడు. 40 సంవత్సరాల కామిశెట్టి సుబ్బలక్ష్మి కొద్ది రోజులు దుబాయ్ లో ఉండి వచ్చింది. అప్పులు తీర్చేందుకు ఆమె మూడు...
ఒక హత్య కేసును పరిశోధించే పోలీసు అధికారిపై కేసులు పెట్టవచ్చా? ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దర్యాప్తు అధికారులపైనే కేసులు పెడుతుంటారు. వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచేందుకు చర్యలు చేపట్టారు. వివేకా హత్య...
సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా ఎల్లో మీడియా లో అసత్య కథనాలు ప్రచురిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలో...
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట లో సొంత కుటుంబ సభ్యులపై రీసు అప్పన్న అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో అప్పన్న భార్య అక్కమ్మ, ఆయన...
గుంటూరు జిల్లా నరసరావుపేట లోని ఇస్లాంపేట ప్రధాన రహదారిపై గత నెల 27న జరిగిన సయ్యద్ పీర్వలి అలియాస్ అల్లాఖసం హత్య కేసులో ఎనిమిదిమంది నిందితులను రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని...
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఒకడు తన సొంత బిడ్డను చంపుకున్నాడు. దారుణమైన ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లికార్జున అనే వ్యక్తి తన...