34.2 C
Hyderabad
April 23, 2024 14: 01 PM

Tag : Murder Case

Slider ప్రత్యేకం

వివేకా హత్యలో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు: చంద్రబాబు

Satyam NEWS
వైఎస్ వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి...
Slider జాతీయం

ఎంపి అవినాష్ పై లోక్‌సభ్ స్పీకర్‌కు వైఎస్‌ వివేకా కుమార్తె లేఖ

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి కేసులో మరో కీలక మలుపు ఇది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి...
Slider పశ్చిమగోదావరి

తాడేపల్లిగూడెంలో భార్యను చంపిన భర్త

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లిగూడెంలో దారుణం జరిగింది. అనుమానంతో ఒక భర్త తన భార్యను చంపేశాడు. 40 సంవత్సరాల కామిశెట్టి సుబ్బలక్ష్మి కొద్ది రోజులు దుబాయ్ లో ఉండి వచ్చింది. అప్పులు తీర్చేందుకు ఆమె మూడు...
Slider కడప

సీబీఐ అధికారిపైనే కేసు పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

Satyam NEWS
ఒక హత్య కేసును పరిశోధించే పోలీసు అధికారిపై కేసులు పెట్టవచ్చా? ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దర్యాప్తు అధికారులపైనే కేసులు పెడుతుంటారు. వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ...
Slider కడప

ఢిల్లీ నుంచి కడప వచ్చిన సీబీఐ డీఐజీ

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచేందుకు చర్యలు చేపట్టారు. వివేకా హత్య...
Slider కడప

కడప నగరంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ల దగ్ధం

Satyam NEWS
సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా ఎల్లో మీడియా లో అసత్య కథనాలు ప్రచురిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలో...
Slider శ్రీకాకుళం

కుటుంబంపైనే కత్తి: భార్య, చెల్లి మృతి

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట లో సొంత కుటుంబ సభ్యులపై రీసు అప్పన్న అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో అప్పన్న భార్య అక్కమ్మ, ఆయన...
Slider గుంటూరు

హత్య కేసులో ఎనిమిది మంది అరెస్టు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లోని ఇస్లాంపేట ప్రధాన రహదారిపై గత నెల 27న జరిగిన సయ్యద్‌ పీర్‌వలి అలియాస్‌ అల్లాఖసం హత్య కేసులో ఎనిమిదిమంది నిందితులను రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ...
Slider అనంతపురం

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని...
Slider అనంతపురం

తన పోలికలతో పుట్టలేదని బిడ్డను చంపిన తండ్రి

Satyam NEWS
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఒకడు తన సొంత బిడ్డను చంపుకున్నాడు. దారుణమైన ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లికార్జున అనే వ్యక్తి తన...