తమిళనాడు ముత్తూట్ దోపిడీ కేసు సైబరాబాద్ పోలీసులు భేష్
తమిళనాడు రాష్ట్రంలో గల హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని భేష్ అనిపించుకున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలను ఎప్పటికప్పుడు నూతన...