గిద్దలూరును టిడిపికి కంచుకోటగా మార్చాలి….
2024 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలుపొందాలని గిద్దలూరు ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం మంగళగిరిలోనే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గిద్దలూరు నియోజకవర్గ...