ప్రజాస్వామ్య పరిరక్షణకు పిట్టల్లా రాలుతున్న జనం
మయన్మార్ లో సైనికుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. అడుగడుగునా రక్తపాతం రాజ్యమేలుతోంది.సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాపోరాటం నిరాఘాటంగా సాగుతూనే వుంది. ఈ పోరులో శనివారం ఒక్కరోజు జరిగిన కాల్పుల్లోనే 114మంది సాధారణ పౌరులు...