35.2 C
Hyderabad
May 29, 2023 20: 22 PM

Tag : N Chandrababu Naidu

Slider తూర్పుగోదావరి

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
Slider తూర్పుగోదావరి

27, 28న వేమగిరిలో టీడీపీ మహానాడు

Satyam NEWS
ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...
Slider మెదక్

సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం

Satyam NEWS
సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చిన పబ్లిక్ పాలసీలు నాడు పెను మార్పులు తెచ్చాయని ఆయన తెలిపారు. ఉత్తమ...
Slider ప్రత్యేకం

రజనీకాంత్ పై వైసీపీ నీచపు వ్యాఖ్యలు

Satyam NEWS
అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...
Slider గుంటూరు

రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 13వ రోజు పల్నాడు...
Slider ముఖ్యంశాలు

ఉత్తరాంధ్ర లో టీడీపీ అధినేత 3 రోజుల రోడ్ షో షెడ్యూల్ ఇదే…!

Satyam NEWS
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కంభంపాటి  రామ మోహన్ రావు ఈ వివరాలు వెల్లడించారు. చంద్ర...
Slider గుంటూరు

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS
“తెలుగుదేశం పార్టీ మరో చౌకబారు ఎత్తుగడకు సిద్ధమైందని, వందల వేల మందితో పోలవరం సందర్శించాలనుకోవడం ప్రజలను మభ్యపెటెందుకే ఈ సరికొత్త డ్రామా అని” రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం...
Slider జాతీయం

ములాయం అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ చంద్రబాబు

Satyam NEWS
సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరుగుతున్నాయి. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన చాలా...
Slider ఖమ్మం

నారా బ్రాహ్మిణిపై అసభ్యపోస్టులు పెట్టిన వ్యక్తికి దేహశుద్ధి

Satyam NEWS
వై ఎస్ షర్మిల పార్టీకి చెందిన ఒక వ్యక్తి తెలుగుదేశం అధినేత ఎన్ చంద్రబాబునాయుడి కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణిపై అభ్యంతరకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ...
Slider చిత్తూరు

సీఎం జగన్ కుప్పం పర్యటన ఎలా సాగింది?

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కుప్పం పర్యటనకు వస్తున్నారంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతానికి జగన్ వస్తున్నాడు నిధుల వర్షం కురిపిస్తాడని భావించారు....
error: Content is protected !!