36.2 C
Hyderabad
April 25, 2024 20: 15 PM

Tag : N.Chandrababu Naidu

Slider కడప

బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం

Satyam NEWS
కడప జిల్లా  బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజశేఖర్‌, విజయమ్మ ఇతర టీడీపీ నేతలతో మాట్లాడాక నిర్ణయం ప్రకటించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో భావించింది. ఉమ్మడి ఏపీలో...
Slider ప్రకాశం

కరణం బలరాంపై పోరాటానికి కరణం అంబిక క్రిష్ణ సిద్ధం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని కరణం అంబికా క్రిష్ణ అన్నారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసిపి రౌడీ మూకలు దాడి చేస్తే...
Slider చిత్తూరు

మంత్రి పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పలో పోటీచేయాలి

Satyam NEWS
సత్తా ఉంటే  రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పోటీ చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. దమ్ముంటే చంద్రబాబు...
Slider చిత్తూరు

ప్రజాస్వామ్యానికి పరాభవం: రాజ్యమేలిన రౌడీయిజం

Satyam NEWS
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న  కుప్పం నియోజకవర్గంలో  వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని పరాభవించారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జరిగిన పంచాయతీ...
Slider ప్రకాశం

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేత ఆకాంక్ష

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యం ఏలుతున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాలపర్తి డేవిడ్ రాజు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయడం పలువురిని ఆశ్చర్య పరిచింది....
Slider హైదరాబాద్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా కరణం అంబికా కృష్ణ

Satyam NEWS
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత కరణం అంబికా కృష్ణను తెలంగాణ తెలుగు దేశం పార్టీ కార్యదర్శిగా నియమించారు. గతం లో కరణం అంబికా కృష్ణ...
Slider కృష్ణ

మూడు ఛానెళ్లపై నిప్పులు చెరగిన కొడాలి నాని

Satyam NEWS
రామోజీరావు దర్శకత్వంలో ఈ టీవీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఏబిఎన్, బిఆర్ నాయుడు నిర్వహించే టీవీ 5 ఛానెళ్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు శాయశక్తులా...
Slider శ్రీకాకుళం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా అచ్చెంనాయుడు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు గా అచ్చెంనాయుడు ను నియమించనున్నారు. ఈ నెల 27న అధికారికంగా టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం...
Slider కృష్ణ

సీబీఐ స్పందిచనందునే ఏసీబీ దర్యాప్తు చేయిస్తున్నాం

Satyam NEWS
ఏ ప్రాంతంలో రాజధాని వస్తుందో చంద్రబాబు,  లోకేష్ లు వారి సన్నిహితులు, సహాయ, సహకారాలు అందించే వ్యాపారవేత్తలు, వివిధ వ్యవస్థలకు సంబంధించిన వారికి ముందుగానే చెప్పారని రాష్ట్ర పౌర సరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ...
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర విభజన కంటే రాజధాని మార్పు పెద్ద అన్యాయం

Satyam NEWS
ఎన్నికల ముందు జగన్‌ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని త‌న నివాసం నుండి ఆయ‌న జూమ్ యాప్‌‌లో విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు....