38.2 C
Hyderabad
April 25, 2024 12: 02 PM

Tag : N T Ramarao

Slider సినిమా

తెలుగు సినిమాకు స్ఫూర్తి ప్రదాత డివిఎస్ రాజు

Satyam NEWS
మానవత్వం, మనిషి తత్త్వం మూర్తీభవించిన మహనీయ వ్యక్తులు ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతలుగా మిగిలిపోతారు . చదువు, సంస్కారంతో పాటు సామాజిక బాధ్యత  కలిగిన వ్యక్తికి అదే భావన,సేవాగుణం కలిగిన వ్యక్తి తోడైతే … ?...
Slider కృష్ణ

28న ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన నాణెం ఆవిష్కరణ

Satyam NEWS
భారత సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన దివంగత ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100ల ఎన్టీఆర్‌ బొమ్మతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జరుగుతుందని...
Slider ప్రత్యేకం

నవ నవోన్మేష ప్రతిభా స్వరూపం నందమూరి

Satyam NEWS
నేడు ఎన్టీఆర్ శతజయంతి. ఈ సందర్భంలో, మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తుకొస్తున్నాయి. “ఈ శతాబ్దం నాది’’ అన్నాడు ఆ మహాకవి. కేవలం ఒక శతాబ్దం కాదు,శతాధిక శకాలు శ్రీశ్రీ మిగిలే ఉంటాడు. అట్లే,ఎన్టీఆర్ కూడా....
Slider నిజామాబాద్

అవతార పురుషుడు నందమూరి తారకరాముడు

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని నేడు ఆయన శతజయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి...
Slider ముఖ్యంశాలు

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

Satyam NEWS
ఖమ్మం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్ట్ భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

Satyam NEWS
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా సీనియర్ జర్నలిస్టు భగీరధ రాసిన “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” అన్న పుస్తకానికి తెలుగు విశ్వవిదాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. గురువారం నాడు   ఉపాధ్యక్షులు...
Slider గుంటూరు

ఎన్టీఆర్, డాక్టర్ కోడెల శివ ప్రసాద్ రావుల విగ్రహావిష్కరణ

Satyam NEWS
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద్ద మక్కెన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ...
Slider సినిమా

ఎన్టీఆర్ కీర్తి సాఫల్య పురస్కారానికి ఎంపికైన గుంటి పిచ్చయ్య

Satyam NEWS
ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు కీర్తి జీవిత సాఫల్య పురస్కారానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల నివాసి డాక్టర్ గుంటి పిచ్చయ్య ఎంపికైనట్లు ఫిలిం ట్రోఫిక్...
Slider ముఖ్యంశాలు

చంద్రముఖి పార్ట్ 2: ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి

Satyam NEWS
లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక...
Slider హైదరాబాద్

ఏఎస్ రావు నగర్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి

Satyam NEWS
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని, సమాజానికి, ఎందరో రాజకీయ నాయకులకు రాజకీయ భిక్ష పెట్టిన రాజకీయ దురంధరుడు, పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఏకైక నాయకుడు స్వర్గీయ...