చెయ్యేరు బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం……
అన్నమయ్య జిల్లా రాజంపేట చెయ్యేరు వరద ప్రాంతాల్లో జనసేన పి.ఏ.పి చైర్మన్ నాదెళ్ల మనోహర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మందపల్లె,పులపుత్తూరు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,ఎంపీ మిథున్...