ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన భారత్ ముక్తిమోర్చా
ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవడం లేదని ఆరోపిస్తూ భారత్ ముక్తి మోర్చా నాయకులు నేడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త పరిస్థితి నెలకొంది....