తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ ఎర్ర జెండా అండతో నాడు వీరోచిత పోరాటం చేసిందని, నేడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పేదల భూములను తీసుకోవాలనే ప్రభుత్వ యోచనను విరమించుకోవాలని ప్రజా పోరాట సమితి నాయకులు నూనె వెంకట్ స్వామి, సీ.పీ.ఐ.యం జిల్లా నాయకులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు...