రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి
ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని డి ఎల్ ఆర్ గార్డెన్ నుండి ఎడ్ల బండ్లు,ట్రాక్టర్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి...