27.7 C
Hyderabad
April 26, 2024 03: 30 AM

Tag : nama nageswararao mp

Slider ఖమ్మం

చీమలపాడు బాధితులకు ప్రభుత్వం అండ

Satyam NEWS
చీమలపాడు ఘటన లో మృతుల కుటుంబాలను, తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు భరోసా...
Slider ఖమ్మం

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్ లో  జరిగిన ప్రమాద  ఘటనపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఫోన్ లో  సంబంధిత ఉన్నతాధికారులతో...
Slider ముఖ్యంశాలు

అలైన్మెంట్ మార్పు ప్రజల ఆకాంక్ష

Murali Krishna
ఖమ్మం జిల్లాలో నిర్మితమవుతున్న జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం గురించి బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  న్యూఢిల్లీలో కేంద్ర జాతీయ రహదారులు, హైవేస్ అభివృద్ధి...
Slider ముఖ్యంశాలు

చెరకు రైతుల సమస్యలు పరిష్కరించండి

Murali Krishna
దేశంలో దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి, చెరకు రైతులకు సరైన న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో...
Slider ముఖ్యంశాలు

ఈడి కేసులో హైకోర్ట్ కు నామా

Murali Krishna
ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కేసులో టి‌ఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ కేసును కొట్టివేయాలని నామా నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్‌ ఉత్తర్వులను...
Slider ఖమ్మం

విద్యార్థులకు మెరుగైన వైద్యo

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థకు గురైన విద్యార్థులకు సత్వరమే మెరుగైన వైద్యo అందేలా చర్యలు తీసుకోవాలని  టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం...
Slider ముఖ్యంశాలు

నామ సంస్థ ఆస్తుల జప్తు

Satyam NEWS
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు  చెందిన మధుకన్ సంస్థ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన సంస్త ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన 80.65 కోట్లు...
Slider ముఖ్యంశాలు

యువ‌తను ప‌ట్టించుకోని కేంద్రం

Sub Editor 2
దేశానికి కీల‌క మాన‌వ వ‌న‌రుగా,  ప్ర‌త్యేక శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోవటం లేదని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో...
Slider ఖమ్మం

తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్ని?

Satyam NEWS
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉడాన్ పథకం కింద తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్నో వెల్లడించాలని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని లోక్ సభలో...