చీమలపాడు ఘటన పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు.ఈ ఘటన తనను ఇంతకాలం మాతో తిరిగిన పార్టీ కుటుంబ...
కొత్తగా చేపట్టబోయే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుండి నల్గొండ జిల్లా మిర్యాలగూడెం రైల్వే లైను ఎలైన్మెంట్ మార్పు చేయించాలని సిపిఎం బృందం ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును కోరింది.సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా...
రాహుల్ గాంధీపై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు పరాకాష్ట అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తారనే భయంతోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్ సాధు జ్యోత్స్న చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఢిల్లీలోని భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ వారు “నేషనల్ విరంగన సావిత్రి బాయ్...
తెలంగాణ రాష్ట్రంపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ద్వంద, తెలంగాణ వ్యతిరేక వైఖరిపై పోరాటాన్ని ఢిల్లీ వేదికంగా ఎంపీలు మరింత ఉధృతం చేశారు. ఈ...
గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిన మంత్రిని బర్తరఫ్ చేయాలని లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపి లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్...
పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్ ధరల పెంపుని ఖండిస్తూ , కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఈ మేరకు లోక్సభలో కేంద్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని...
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్(ఎన్ఐపీ) కింద తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులెన్ని అని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని లోక్సభలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు...
గత మూడు సంవత్సరాలుగా భారత రైల్వేల్లో ఎన్ని నియామకాలు జరిపారు ? ఎన్ని రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించారని ఖమ్మం లోక్సభ సభ్యులు నామ నాగేశ్వర రావు పార్లమెంట్ వేదిక గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు....
*టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుకు ఎంఎల్సీ ఎల్ రమణ విజ్ఞప్తి చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు . అఖిలభారత పద్మశాలి...