వినాయకుని దర్శించుకున్న నందమూరి సుహాసిని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కూకట్ పల్లి ఇన్చార్జ్ నందమూరి సుహాసిని శివశక్తి కల్చరల్ అసోసియేషన్ వారు రమ్యా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వినాయకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం...