30.2 C
Hyderabad
April 27, 2025 19: 29 PM

Tag : Nara Chandrababu Naidu

Slider ముఖ్యంశాలు

ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చిరునామా

Satyam NEWS
‘మనం తీసుకునే ఆహారమే మెడిసిన్…వంటగదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు…రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది....
Slider కడప

అర్హులకు దక్కని కార్పొరేషన్ లోన్లు…..

Satyam NEWS
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు చేయుత అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ లోన్లు మంజూరు చేస్తే అవి నందలూరు మండలంలో పక్కదారి పడుతున్నాయి. అన్నమయ్య...
Slider ప్రత్యేకం

చంద్రబాబుకి జాతీయ మీడియా ఫిదా…..!!

Satyam NEWS
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జాతీయ మీడియాలో ఎంతటి ఆదరణ, పాపులారిటీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన ఢిల్లీలో అడుగుపెట్టారంటే సీనియర్‌ జర్నలిస్టులు సైతం ఇంటర్‌ వ్యూ కోసం పోటీలు...
Slider ప్రత్యేకం

ఓటమి పాలైన వైసిపి తప్పుడు ప్రచారం

Satyam NEWS
అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయులు ఉమ్మడిగా మళ్లీ ఇప్పుడు కొట్టిన దెబ్బకు వైకాపాకు కళ్లు బైర్లుకమ్మాయి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. ఇది కేవలం వైకాపాకు ఓటమి...
Slider కృష్ణ

భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు శుభ‌వార్త

Satyam NEWS
భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై 18 మీట‌ర్ల లోపు లేదా ఐదంత‌స్తుల లోపు భ‌వ‌నాల నిర్మాణాల‌ అనుమతులకు స్వీయ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇస్తే స‌రిపోతుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి...
Slider కృష్ణ

మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని అందించే యత్నం

Satyam NEWS
మహిళలకు ఆర్థికాభ్యున్నతిని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కుట్టు శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా BC, EWS మరియు కాపు సామాజిక...
Slider ముఖ్యంశాలు

ఆశా వర్కర్లకు చంద్రబాబు వరాలు

Satyam NEWS
ఆశా వర్కర్లకు ఎపి సిఎం చంద్రబాబు వరాలు ప్రకటించారు. ఆశావర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన వరాల వివరాలు ఇవి: ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు...
Slider ప్రత్యేకం

చంద్రబాబు ఢిల్లీ టూర్..జగన్‌కి లబ్‌డబ్‌!

Satyam NEWS
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం కుంభమేళాలో పాల్గొనేందుకు యూపీ ప్రయాగ్‌రాజ్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సైతం నేరుగా అక్కడి నుంచి హస్తినకు...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఆక్వా రంగం నిలవాలి

Satyam NEWS
టెక్నాలజీ వాడకంతో అక్వారంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వారంగం గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందని సీఎం అన్నారు. టెక్నాలజీ వాడకం, నూతన పద్దతులతో ఈ రంగంలో...
Slider సంపాదకీయం

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జగన్ రెడ్డి కట్టుకథలు

Satyam NEWS
చంద్రబాబు సీఎం అయిన ఏడు నెలల్లోనే రూ.1.54 లక్షల కోట్లు అప్పు చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం పూర్తిగా అసత్యమని ప్రభుత్వ లెక్కలతో రుజువు అవుతున్నది. ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్...
error: Content is protected !!