34.2 C
Hyderabad
April 19, 2024 19: 12 PM

Tag : Nara Lokesh

Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ పేరు తొలగింపు తెలుగు జాతికే అవమానం

Satyam NEWS
జగన్ ఒక సైకో… ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్...
Slider కృష్ణ

అమరావతిని నాశనం చేసేందుకు నాన్ స్టాప్ కుట్రలు

Satyam NEWS
సిఎం జగన్ అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు నాన్‌స్టాప్‌ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా అభివర్ణించిన జగన్.. అమరావతి భూములను ఎకరం రూ.10...
Slider గుంటూరు

మ‌ట్టిదొంగ‌ల్ని వ‌దిలేసి..పోరాడే ధూళిపాళ్ల‌ని అరెస్ట్ చేస్తారా?

Satyam NEWS
టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని, జ‌గ‌న్‌రెడ్డికి ఒక్క చాన్సే చివ‌రి చాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అన్నివిధాలా దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని...
Slider గుంటూరు

నారా లోకేష్ తో డీబీహెచ్ పీయస్ అధ్యక్షుడు భేటీ

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఈరోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో భేటి అయ్యారు....
Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరణ

Satyam NEWS
తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల లోగోను తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గురువారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు....
Slider గుంటూరు

శాంతిభద్రతలు కాపాడటం చేతకాని జగన్ రెడ్డి

Satyam NEWS
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చేతకాని జగన్ రెడ్డి బాధిత కుటుంబాలకు న్యాయం కూడా చేయడం లేదని పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ...
Slider కడప

నారా లోకేష్ పై దాడి హేయమైన చర్య

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు పై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రాజంపేట...
Slider ప్రత్యేకం

ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే. దేశంలో, ప్రపంచంలోఏ మూలన ఉన్నా కార్యకర్తలంతా ఎత్తిన పసుపు జెండాలు దించకుండా పోరాడుతున్నారు అని పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు...
Slider ప్రత్యేకం

ఇప్పటికి 12 కేసులు పెట్టావ్..ఇంకెన్ని పెడతావ్?

Satyam NEWS
తనపై హత్యాయత్నం కేసుతో పాటు ఇప్పటికి 11 కేసులు పెట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక తనపై రౌడీ షీట్ తెరుస్తారేమోనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. నీలాగా ప్రజల సొమ్ము దొబ్బినందుకు...
Slider సంపాదకీయం

ఇది రాజకీయ పెగాసెస్

Satyam NEWS
అందరి సెల్ ఫోన్లూ టాప్ చేసి వారి రహస్యాలను తెలుసుకుంటూ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను వై ఎస్ జగన్ ప్రభుత్వం వాడుతున్నదా? గత ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్...