ప్రస్తుతం రాష్ట్రం లో ప్రార్ధన ఆలయాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న నేపధ్యం లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండల, పట్టణ పరిధిలోని ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ను ఏర్పాటు చేస్తున్నామని...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన తరుణంలో నరసరావుపేట పోలీసులు ముందుండి ప్రజలను కట్టడి చేయడంలో వారి కృషి ఎనలేనిది చెప్పాలి. రాత్రి, పగలు ఎండనక వాననక...