భారతదేశంలో 4 సార్లు వరుస లాక్డవున్లు విధించినప్పటికీ … కోవిడ్ -19 కేసులు, మరణాలు గత ఏడాది సెప్టెంబర్ నెలలో విపరీతంగా పెరిగాయి. 2021 జనవరి 16 నుంచి రెండు వ్యాక్సిన్ లు అందుబాటులోకి...
కలరా, మశూచి, ప్లేగు, ఎయిడ్స్ ….లెక్కకు మించిన మహమ్మారుల్ని ధైర్యం గా ఎదుర్కొన్నాం. అంతెందుకు రవి అస్తమించని బ్రిటీష్ దొరల దౌర్జన్యాలను పారద్రోలేందుకు వందల సంవత్సరాలు పోరాడాం. చివరకు స్వరాజ్యా న్ని సాధించుకున్నాం… ఆ...
భారత్ లో అమలు జరుగుతున్న లాక్ డౌన్ విజయవంతం అయింది. కరోనా కేసులు వ్యాప్తి చెందడం నిలిచిపోయింది. అక్కడక్కడ కేసులు రిపోర్టు అవుతున్నా కమ్యూనిటీ స్ప్రెడ్ జరగడం లేదు. అంటే అంటు వ్యాధి ప్రబలడం...
లాక్ డౌన్ అమలులో ఉన్నా మనదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదు. మరణాలు ఆగలేదు. ఇంత విశాలమైన దేశంలో, ఇంత ఎక్కువ జనాభా ఉన్న దేశంలో లాక్ డౌన్ లేకపోతే మరిన్ని మరణాలు సంభవించేవి...
కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాయధారి, న్యూలింగంపల్లి, కనకపూర్ మరియు రచాపూర్ అదుపులో తీసుకోబడ్డ...
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచే విద్యార్ధులు ప్రిపేర్ కావడానికి ప్రముఖ శిక్షణా సంస్థలతో కలిసి ఐఐటీ-జేఈఈ ఫోరం ఆన్ లైన్ టెస్టుల ప్రోగ్రాం...
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మరో పెను ప్రమాదం ముంచుకువస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో మందుల (మెడిసిన్స్) నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రాబోయే 15 రోజుల్లో రిటైల్ మెడికల్ షాపుల్లో...