కరోనా లాక్ డౌన్ ల కారణంగా ఒక్క నెలలోనే దేశంలో మొత్తం 11 లక్షల మంది స్థిరవేతనంతో ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. లేబర్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్ పి ఆర్) ఫిబ్రవరి కన్నా...
గత నెల రోజులకు పైగా రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో చేనేత వృత్తి కుంటుపడి పోయిందని, దీని మీద ఆధారపడ్డ వారు అర్ధాకలితో అలమటిస్తున్నారని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి...
కోవిడ్-19 విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో భయబ్రాంతులకు గురవుతున్న వారికి మానసిక బలం అందించే ప్రయత్నానికి కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం మే నెల 3వ తేదీ...
కరోనా బారి నుండి ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని, అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు....
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు పూర్తిగా సహకరిస్తూ అహర్నిశలూ పని చేస్తున్న పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువేనని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ బిజెపి కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్...
లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్లవేళలా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఐటీసీ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులను ITC Section Incharge గార్గుల పృథ్వి, నిర్మల్ ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ మారుతి ఏజెన్సీ ఆమెడా దేవేందర్ ఈరోజు ఎస్పీ...
రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం లో కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు మంగళవారం బియ్యం తో పాటు నిత్యవసర వస్తువులు 1000 రూపాయలు నగదును ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు....
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాజీవనాన్ని స్తంభింప చేసి, భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా రక్కసిని కట్టడి చేయడంలో ప్రజలదే కీలక పాత్ర అని రాష్ట్ర మంత్రి గుంతకళ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక శాసనసభ్యుడు...
ఐజి స్టీఫెన్ రవీంద్ర నల్లగొండ జిల్లాలో లాక్ డౌన్ అమలు, పోలీసులు తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు. శనివారం జిల్లాలోని చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టు పరిశీలించడంతో పాటు...
నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలోని 250 మంది నిరుపేదలకు శుక్రవారం IKR ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతంరెడ్డి, అల్లోల దివ్యా రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ...