మాట తప్పని.. మడమ తిప్పని వంశానికి వారసుడనని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో 93% అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ వాస్తవపత్రం విడుదల చేసింది. నవరత్నాల అమలుపై...
ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వచ్చే ఆరోపణలను పాజిటివ్గా తీసుకుందామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆరోపణల్లో నిజం ఉంటే సరిచేసుకుందామని జిల్లా కలెక్టర్లకు ఆయన సూచించారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందనివారికి...
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవ రత్నాలలో ఒకటి రాలిపోయిందని నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత సంవత్సరం కరోనా సమయంలో...